తాజ్ మహల్ స్థానంలో.. అయోధ్య రామాలయం

ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గినట్లు యూపీ పర్యాటకశాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా ఆగ్రా లోని తాజ్ మహల్ కు పర్యాటకులు వచ్చేవారని, ఈ స్థానంలో అయోధ్య రామాలయం చేరిందని పేర్కొంది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యకు 13.55 కోట్ల మంది వస్తే, తాజ్ మహల్ చూసేందుకు 12.51 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు అని UP ప్రభుత్వం పేర్కొంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News