అలర్ట్: పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2025 మార్చి 17 నుంచి 31 తేదీ వరకు పరీక్షల్ని నిర్వహించేందుకు SSC బోర్డు ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వానికిి పంపింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ షెడ్యూల్‌ను పోస్ట్ చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News