U19 ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌

U-19 ఆసియాకప్ ఫైనల్‌కు భారత్ దూసుకెళ్లింది. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ 21.4 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ (67) అర్ధశతకం, ఆయుష్ మాత్రే (34) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 173 పరుగులకు ఆలౌట్ అయింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News