హైదరాబాద్లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎట్హోం కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తులు, అధికారిక ప్రతినిధులు పాల్గొని రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమంపై చర్చలు జరిపారు.
