జల్లికట్టులో ఒకరు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం

తమిళనాడులో, జనవరి 14: మదురై జిల్లా వ్యాప్తంగా జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. అవన్యాపురంలో 1,100 ఎద్దులను అదపు చేయడానికి 900 మంది యువకులు పోటీ పడ్డారు. ఈ పోటీల్లో విలంగుడి ప్రాంతానికి చెందిన గోవుల కాపరి నవీర్ కుమార్ మృతి చెందగా 26 మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.. క్షతగాత్రులను మదురై ఆసుపత్రికి చికిత్స కొరకు తరలించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News