ఘనంగా.. శ్రీ పరమజ్యోతి అమ్మ భగవాన్ వైకుంఠ ద్వార దర్శనం

హైదరాబాద్, జనవరి 10: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చింతల్.. గణేష్ నగర్ లో శ్రీ కల్కి పరమజ్యోతి ఆలయంలో కలశ పూజ, పాదుకాభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులందరూ శ్రీ పరమజ్యోతి అమ్మ భగవాన్ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News