హైదరాబాద్, జనవరి 10: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చింతల్.. గణేష్ నగర్ లో శ్రీ కల్కి పరమజ్యోతి ఆలయంలో కలశ పూజ, పాదుకాభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులందరూ శ్రీ పరమజ్యోతి అమ్మ భగవాన్ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

హైదరాబాద్, జనవరి 10: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చింతల్.. గణేష్ నగర్ లో శ్రీ కల్కి పరమజ్యోతి ఆలయంలో కలశ పూజ, పాదుకాభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులందరూ శ్రీ పరమజ్యోతి అమ్మ భగవాన్ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.