- కుషాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
హైదరాబాద్, జనవరి 06: చల్లపల్లి డివిజన్ పరిధిలో కుషాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-2006 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, మాజీ ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు బాపురెడ్డి లతోపాటు విద్యార్థినీ.. విద్యార్థులు మహేష్, చారి, చంద్రం, అంజి, మానస, జయలక్ష్మి, కనకతార, జ్యోతి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మెల కార్యక్రమాన్ని హాజరై నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.