ఇంటిపై దాడి.. అల్లు అరవింద్ ఏమన్నారంటే?

తమ ఇంటి మీద దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందించారు. మీడియా ఎదుట మాట్లాడారు. తాము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం అని పేర్కొన్నారు. ఈ సమయంలో తాము రియాక్ట్ అవ్వకూడదన్నారు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి వారిని తీసుకెళ్లారని చెప్పారు. మళ్లీ ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు ఇంటి దగ్గర రెడీగా ఉన్నారన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకూడదని కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News