బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీఎం రేవంత్ ను కలిశారు. ఆయన వెంటనే కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కూడా ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న ఆర్వోబీ నిర్మాణాల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. అంతేగాక
జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం కోసం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
