ఆటోను ఢీకొట్టిన ఎమ్మెల్యే కారు

శ్రీకాకుళం జిల్లా కొరసవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు సాయి గణేష్‌ ప్రయాణిస్తున్న కారు ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, వారి పరిస్థితి విషమంగా ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News