నేడు భారత్- విండీస్ తొలి వన్డే

భారత మహిళల క్రికెట్ జట్టు మరో సవాల్‌కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో తలపడనుంది. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు వడోదర వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. గాయంతో వెస్టిండీస్‌తో రెండు టీ20లకు దూరమైన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వన్డే సిరీస్‌కు అందుబాటులోకి రానుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News