తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. దీంతో క్యూ కాంప్లెక్స్‌లో వేచిఉండే అవసరం లేకుండా భక్తులు నేరుగా శ్రీవారి దర్శనం పొందవచ్చు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,299 గా ఉంది. అలాగే, 20,297 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం ₹3.75 కోట్లు సేకరైంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News