డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పార్వతీపురం జిల్లా బాగుజోల గిరిజన గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాములుగా తనకు ఈర్ష్య ఉండదని పవన్ తెలిపారు. ఎవరన్నా తనకన్నా ఎత్తుకు ఎదిగినా, విజయం సాధించినా అసూయ ఉండదన్నారు. కానీ గిరిజన ప్రజలను చూస్తే మాత్రం మొదటిసారి అసూయ కలుగుతుందన్నారు. ఇంత చక్కటి ప్రకృతి మధ్య వారు బతుకుతూ.. అసూయ కల్పిస్తుందన్నారు. గిరిజన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News