24 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 24 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మీదుగా నడిచే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దయ్యాయి. రేపటి నుంచి మార్చి 2 వరకు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ద.మ. రైల్వే రద్దు చేసింది. రద్దయిన రైళ్ల వివరాలను అధికారులు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే వెబ్‌సైట్‌లో ఉంచారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News