అలర్ట్.. ఆ టికెట్ల విడుదల తేదీలను మార్చిన టీటీడీ

మార్చి నెల దర్శన టిక్కెట్ల విడుదల తేదీల్లో టీటీడీ మార్పులు చేసింది. మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను ఈనెల 25న ఉదయం 11 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 26న ఉ. 11 గంటలకు, సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు తాజా ప్రకటన విడుదల చేసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News