నల్లమల అడవిలో చిక్కుకున్న 15 మంది భక్తులు

ప్రకాశం జిల్లా నల్లమల అడవిలో ఇష్ట కామేశ్వరీదేవి ఆలయానికి వెళ్ళే దారిలో 15 మంది భక్తులు చిక్కుకున్నారు. రేపల్లె మండలం మంత్రిపాలెం వాసులుగా గుర్తింపబడిన ఈ భక్తులు దారితప్పి అడవిలో చిక్కుకున్నారు. అప్పుడు వారు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ మేరకు, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. భక్తులను గమనించి, వారికి సహాయం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News