WPL వేలం అత్యధిక ధర పలికింది వీరేకే!

మహిళా ప్రీమియర్ లీగ్ WPL 2025 సీజన్ కోసం మినీ వేలం ముగిసింది. ఈ వేళలో అత్యధిక ధర పొందిన టాప్ ప్లేయర్లు ఎవరంటే. సిమ్రాన్ షేక్ ₹1.90కోట్లు, డేండ్రా డాటిన్ ₹1.70కోట్లు, కమలిని ₹1.60కోట్లు, ప్రేమ రావత్ ₹1.20కోట్లు, చరణి ₹55లక్షలు, నాడిన్ డిక్లర్కు ₹30లక్షలు, డానీ గిబ్సన్ ₹30లక్షలు, అలానా కింగ్ ₹30లక్షలు,అక్షిత మహేశ్వరీ ₹20లక్షలు గా వేలం లో టాప్ లో ఉన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News