ఓవైపు మంచి ఫ్యామిలీలో గొడవలు జరుగుతుంటే. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న తన Xలో పోస్ట్ చేశారు. ” ఈ లోకంలో ఏది నీది కానప్పుడు, ఏదో కోల్పోతావ్ అని భయం ఎందుకు” అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టారనే దానిపై నేటిజెన్లు చర్చించుకుంటున్నారు.
