ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మార్చి 1 నుంచి మార్చి 20 వరకు జరుగుతాయి. మార్చి 3 నుంచి 20 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు: ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 20 వరకు.. ఎన్విరాన్మెంటల్ పరీక్షను ఫిబ్రవరి 3న నిర్వహిస్తారు.
