సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి పునఃప్రారంభం

నేడు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి పునఃప్రారంభం జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 8:33 గంటలకు మంత్రి కొండాసురేఖ ప్రారంభించనున్నారు. గుడి పునఃప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆచారాలు నిర్వహించబడతాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News