రాచకొండ పోలీసులు మోహన్బాబు, విష్ణు, మంచు మనోజ్లకు నోటీసులు జారీ చేశారు. వారందరు ఉ. 10:30 గంటలకు పోలీసు స్టేషన్లో హాజరుకావాలని ఆదేశించారు. అంతేకాక మోహన్బాబు దాడి ఘటనపై పోలీస్శాఖ సీరియస్ అయినారు. దాంతో మోహన్బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలని మరియు మోహన్బాబు, విష్ణు గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
