సంగారెడ్డి జిల్లాలో మొసలి కలకలం

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పన్యాల గ్రామశివారు మంజీరా నదిలో మొసలి కలకలం రేపింది. చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారులు నది ఒడ్డుపై సేద తీరుతూ కనిపించిన మొసలిని చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికులు, మత్స్యకారుల మధ్య తీవ్ర ఉద్రిక్తతను కలిగించింది. మొసలిని చూసినవారు వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు చర్యలు చేపట్టారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News