కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ సిటిజన్షిప్ కేసులో కోర్టులో తీర్పు చెప్పింది. చెన్నమనేని రమేష్ సిటిజన్షిప్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. రూ.30 లక్షల ఫైన్ విధించింది. దాదాపు 10 సంవత్సరాలు ఈ కేసు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. జర్మనీ సిటిజన్షిప్తో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారంటూ అపోసిషన్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ పై చెన్నమనేని రమేష్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు.
