హైదరాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. థియేటర్ యజమానితో పాటు సెక్యూరిటీ గార్డ్, మేనేజర్ ని అరెస్ట్ చేశారు. సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్లే రేవతి మృతి చెందినట్లు తెలిపారు. ఇలా ఇలా ఉంటే ఇప్పటికే అల్లు అర్జున్ ఈ ఘటనపై స్పందించారు.
