తెలంగాణ రాష్ట్రంలోని ప్రయాణికులకు TGSRTC శుభవార్త చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణం అందించే దిశగా.. TGSRTC 1389 కొత్త బస్సులను కొనుగోలు చేయడం జరిగిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వీటిలో 822 బస్సులు మహిళల కోసం ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకానికి కేటాయించబడ్డాయని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
