సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయ ప్రసాదంలో పురుగులు దర్శనమిచ్చాయి. పులిహోరలో పురుగులు వచ్చాయని భక్తులు ఆందోళన చేపట్టారు. తరచూ ప్రసాదంలో వెంట్రుకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అధికారుల తీరుపై భక్తులు మండిపడ్డారు.

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయ ప్రసాదంలో పురుగులు దర్శనమిచ్చాయి. పులిహోరలో పురుగులు వచ్చాయని భక్తులు ఆందోళన చేపట్టారు. తరచూ ప్రసాదంలో వెంట్రుకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అధికారుల తీరుపై భక్తులు మండిపడ్డారు.