మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. దేశం ఒక గొప్ప ఆర్ధికవేత్తని కోల్పోయిందన్నారు. ప్రధానిగానే కాక పలు కీలక పదవులు చేపట్టి దేశాభివృద్దిలో కీలకపాత్ర పోషించారు అని మన్మోహన్ సింగ్ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు.
