ORR దగ్గర హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ పర్యటన

హైదరాబాద్‌ నగరంలో జలసంరక్షణ, చెరువుల సంరక్షణ విషయంలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తనిఖీలు చేపట్టారు. ORR వద్ద జరిగిన తనిఖీల్లో ఆయన నానక్‌రామ్‌గూడ వద్ద తౌతానికుంట, భగీరథమ్మ చెరువు, నార్సింగి వెన్నాంపూర్‌ చెరువుల ఆక్రమణలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల ఫిర్యాదులను కూడా స్వీకరించారు.

చెరువుల ఆక్రమణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి, ప్రభుత్వం నుండి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా, హైడ్రా కమిషనర్‌ చెరువుల ఆక్రమణను అరికట్టేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News