అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరులో జరిగిన ఘటనలో, భాస్కర్రాజు అనే హెడ్మాస్టర్ స్టాక్మార్కెట్లో భారీ నష్టాలు వచ్చాయి. దాదాపు రూ. 60 లక్షల అప్పు చేసాడు. దాంతో తీవ్ర మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర షాక్ను కలిగించింది.
భాస్కర్రాజు గత కొంత కాలంగా ఆర్థిక ఒత్తిడి కారణంగా తీవ్ర మనస్తాపంతో జీవిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక స్నేహితులు తనను మోసం చేశారాని అందువల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం.