సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి.. ఆదివాసి తుమ్మి అప్పలరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో.. మన్యప్రాంతమైన పినకోట పంచాయతీ బలగరువు గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆదివాసులు కలిశారు. ఏ నాయకుడు కూడా తిరగలేని గ్రామాలా అభివృద్ధి కోసం, ముందడుగు వేసిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రాతంలోని సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లిన ఆదివాసి జేఏసీ ఉపాధ్యక్షులు, జనసేన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర తీసుకువచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News