నూజివీడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

నూజివీడు నియోజకవర్గం పరిధిలోని ముసునూరు మండలం వలసపల్లిలో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా స్థానికులు చెబుతున్నారు. నూజివీడు మండలం దిగవల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగింది ఈ ప్రమాదంలో జరిగిందన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News