రాజస్థాన్లో ఒక ప్రత్యేకమైన ఆలయం పాలి జిల్లాలో ఉంది, 1988లో.. ఓం సింగ్ రాథోడ్ తన రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్సైకిల్పై ప్రయాణిస్తున్నాడు.. అతను పాలి నుంచి కొంత దూరంలో ప్రమాదానికి గురయ్యాడు. అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు అతని బుల్లెట్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి తాళం వేశారట. అయితే ఆశ్చర్యకరంగా మోటారుసైకిల్ స్వయంగా రాధోడ్ కు ప్రమాదం జరిగిన స్పాట్కు తిరిగి వచ్చింది. ఇలా చాలాసార్లు పోలీసు స్టేషన్కు ఆ బైక్ ను తీసుకెళ్ళారు. అయితే ప్రతిసారీ ఈ అద్భుతం పునరావృతమైంది.
