కేంద్రమంత్రి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

సినీ పరిశ్రమపై పగబట్టినట్లుగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. ‘‘సంధ్య థియేటర్‌ ఘటనలో మహిళ మృతిని అందరూ ఖండించారు. శ్రీతేజ్‌ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మృతురాలి కుటుంబానికి అందరూ బాసటగా నిలిచారు’’ అని అన్నారు. ఈ సమస్య సద్దుమణికి వచ్చిన తర్వాత, అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించి, సినిమా తరహా కథను అల్లుకొని కొత్త సమస్యను సృష్టించారని బండి సంజయ్‌ ఆరోపించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News