ఆర్టీసీలోకి 1400 కొత్త బస్సులు

విశాఖపట్నంలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కొత్త RTC బస్సులను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, “త్వరలో ఆర్టీసీలోకి 1400 కొత్త బస్సులు తీసుకోనున్నం. అలాగే, 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే యోచనాలో ఉన్నాం” అని తెలిపారు. ఈ కొత్త బస్సులతో పాటు, ఆర్టీసీ సిబ్బందిని కూడా నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News