నేడు ఘనంగా.. మెదక్లోని కేథడ్రల్ చర్చిలో శత వసంత వేడుకలు నిర్వహించారు. రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్, 1924లో ఈ చర్చిని నిర్మించారు, ఆసియాలోని అతిపెద్ద చర్చిగా దీనికి పేరొంది. నేటికీ వందేళ్ల వేడుకలు జరుపుకోగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో మెదక్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
