ప్రధాని నరేంద్ర మోదీ నేడు కువైట్ కు బయలుదేరి వెళుతున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత ప్రధాని గల్ఫ్ దేశంలో పర్యటించడం ఇదే తొలిారి. కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. భారత్ – కువైట్ మధ్య సత్సంబంధాలు ఈ పర్యటనతో మరింత బలపడతాయని భావిస్తున్నారు.
