ఆంధ్రప్రదేశ్ లో భూప్రకపంనలు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. ప్రకాశం జిల్లాలో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళలనకు గురయ్యారు. వెంటనే ఇళ్లలో నుంచి బయటకు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇంట్లో సామాన్లు కూడా కింద పడటంతో భూ ప్రకంపనలుగా ప్రజలు గుర్తించారు.
