పార్వతీపురం జిల్లా బాగుజోల గిరిజన గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాములుగా తనకు ఈర్ష్య ఉండదని పవన్ తెలిపారు. ఎవరన్నా తనకన్నా ఎత్తుకు ఎదిగినా, విజయం సాధించినా అసూయ ఉండదన్నారు. కానీ గిరిజన ప్రజలను చూస్తే మాత్రం మొదటిసారి అసూయ కలుగుతుందన్నారు. ఇంత చక్కటి ప్రకృతి మధ్య వారు బతుకుతూ.. అసూయ కల్పిస్తుందన్నారు. గిరిజన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
పార్వతీపురం జిల్లా బాగుజోల గిరిజన గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాములుగా తనకు ఈర్ష్య ఉండదని పవన్ తెలిపారు. ఎవరన్నా తనకన్నా ఎత్తుకు ఎదిగినా, విజయం సాధించినా అసూయ ఉండదన్నారు. కానీ గిరిజన ప్రజలను చూస్తే మాత్రం మొదటిసారి అసూయ కలుగుతుందన్నారు. ఇంత చక్కటి ప్రకృతి మధ్య వారు బతుకుతూ.. అసూయ కల్పిస్తుందన్నారు. గిరిజన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలన్నారు.
SHARE
TOP NEWS
Related News
“సుమతీ శతకం” చిత్రం నుంచి రెండో సాంగ్ విడుదల
PRESS బోర్డులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన ఆదేశాలు
శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో నూతన సంవత్సర వేడుకలు
రాజమండ్రి 25వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
“సుమతీ శతకం” చిత్రం నుంచి రెండో సాంగ్ విడుదల
PRESS బోర్డులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన ఆదేశాలు
శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో నూతన సంవత్సర వేడుకలు
రాజమండ్రి 25వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు
మారనున్న తూ.గో జిల్లా రూపురేఖలు
ప్రతిపక్ష నేతగా మూడోసారి అసెంబ్లీకి హాజరైన KCR
జనవరి 9 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు
36 గంటలు మంచినీటి సరఫరా బంద్..?
తెలంగాణలో పబ్లిక్ హాలిడే, ఏపీలో ఆప్షనల్…?
Home
Categories
Share
Notifications