పార్వతీపురం జిల్లా బాగుజోల గిరిజన గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాములుగా తనకు ఈర్ష్య ఉండదని పవన్ తెలిపారు. ఎవరన్నా తనకన్నా ఎత్తుకు ఎదిగినా, విజయం సాధించినా అసూయ ఉండదన్నారు. కానీ గిరిజన ప్రజలను చూస్తే మాత్రం మొదటిసారి అసూయ కలుగుతుందన్నారు. ఇంత చక్కటి ప్రకృతి మధ్య వారు బతుకుతూ.. అసూయ కల్పిస్తుందన్నారు. గిరిజన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
పార్వతీపురం జిల్లా బాగుజోల గిరిజన గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాములుగా తనకు ఈర్ష్య ఉండదని పవన్ తెలిపారు. ఎవరన్నా తనకన్నా ఎత్తుకు ఎదిగినా, విజయం సాధించినా అసూయ ఉండదన్నారు. కానీ గిరిజన ప్రజలను చూస్తే మాత్రం మొదటిసారి అసూయ కలుగుతుందన్నారు. ఇంత చక్కటి ప్రకృతి మధ్య వారు బతుకుతూ.. అసూయ కల్పిస్తుందన్నారు. గిరిజన పిల్లలు మంచి చదువులు చదువుకోవాలన్నారు.
SHARE
TOP NEWS
Related News
ఘనంగా జరిగిన రచయిత సత్యదేవ్ జంగా పుట్టినరోజు వేడుకలు
ఘనంగా జరిగిన “లవ్ యువర్ ఫాదర్” ప్రీ రిలీజ్ ఈవెంట్
అభివృద్ధి కోసం సీఎం రేవంత్ కి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే
తెలంగాణలో.. ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం
ఘనంగా జరిగిన రచయిత సత్యదేవ్ జంగా పుట్టినరోజు వేడుకలు
ఘనంగా జరిగిన “లవ్ యువర్ ఫాదర్” ప్రీ రిలీజ్ ఈవెంట్
అభివృద్ధి కోసం సీఎం రేవంత్ కి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే
తెలంగాణలో.. ఏప్రిల్ 1 నుండి సన్న బియ్యం
ఘనంగా.. శ్రీ పెరుమాళ్ళ ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం
ప్రణాళిక బద్ధంగా.. అభివృద్ధి పనులు
నార్సింగీ ఔటర్ రింగ్ వద్ద కారు బీభత్సం
మహా ఘనంగా.. మహా భక్తి ఛానెల్ ఈవెంట్!
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి: ఇలంబర్తి
జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీకి ఎన్నికైన వారికి సర్టిఫికేట్లు ప్రధానం
Home
Categories
Share
Notifications