పాక్‌తో టెస్టులు: సౌతాఫ్రికా జట్టు ప్రకటన

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్‌కు అడుగుదూరంలో ఉంది సౌతాఫ్రికా. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి.. టైటిల్‌ పోరుకు అర్హత సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రొటిస్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఇద్దరు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌లకు చోటిచ్చింది. కాగా పాకిస్తాన్‌తో డిసెంబరు 26 నుంచి సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌ మొదలుకానుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News