పరిటాల హత్య కేసులో ఐదుగురికి బెయిల్

పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 18 ఏళ్ల తర్వాత నిందితులకు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నారాయణరెడ్డి (ఏ-3), రేఖమయ్య (ఏ-4), రంగనాయకులు (ఏ-5), వడ్డే కొండ (ఏ-6), ఓబిరెడ్డి (ఏ-8)కి బెయిల్‌ వచ్చింది. అనంతపురం జిల్లా పెనుకొండలో 2005 జనవరి 24న పరిటాల రవి హత్య జరిగిన విషయం తెలిసిందే.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News