నారాయణ స్కూల్లో 7వ తరగతి విద్యార్థి లోహిత్ చదువుల ఒత్తిడిని తట్టుకోలేక సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హయత్ నగర్లోని స్కూల్ హోస్టల్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యపై మృతుని తండ్రి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం, టీచర్ల వేధింపుల వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు.
