టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్, కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. లేఖలో, ఏడాదిలో 54 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, భారాస కుట్రలను తిప్పికొట్టి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఖరీఫ్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి తమ ప్రభుత్వ ఘనత అని గౌడ్ అన్నారు.
