శరణు ఘోషతో మార్మోగిన నల్గొండ

అయ్యప్ప ఆరాధనలో అయ్యప్ప శరణు ఘోషకు ప్రాముఖ్యత ఎక్కువ. అయ్యప్ప శరణు ఘోష అనేది అయ్యప్ప స్వామిని ప్రార్థించే ఒక పవిత్ర మంత్రం. అయితే ఈ అయ్యప్ప శరణు ఘోష కార్య క్రమాన్ని నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గోడకొండ్ల గ్రామంలో ప్రతిరోజూ ప్రతి ఇంట్లో శరణు ఘోష అనే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం గ్రామంలోని కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అయ్యప్ప భక్తులు గిరిప్రదక్షిణ, వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శరణు ఘోష కార్యక్రమం లో ఆలయ కమిటీ చైర్మన్ ఊరే లక్ష్మణ్, గురుస్వాములు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News