మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ ఈ రోజు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ ఈ రోజు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.