నిరాడరంబంగా నర్రి స్వామి కుమారుడి జన్మదిన వేడుకలు

తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ సామాజిక చైతన్య యొక్క కార్యకర్తలు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ పోరంపర సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చౌటుప్పల్ కోర్టు ద్వారా అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి, పుష్పలత దంపతుల కుమారుడు నర్రి రుద్వేద్ మొట్టమొదటి జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.

ఈ మధ్య కాలంలోనే రాష్ట్ర అధ్యక్షులు నర్రి స్వామి కురుమ, అమ్మ గారు స్వర్గస్తులవడంతో మొదటి పుట్టినరోజు వేడుకలను ఆడంబరంగా నిర్వహించకుండా నిడారంపరంగా నిర్వహించారు. అనేకమంది బంధువులు సామాజిక కార్యకర్తలు వివిధ పార్టీల నాయకులు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నారాయణపురం మండల మాజీ ఎంపీటీసీ సభ్యులు నర్రి భగవంతయ్య, క్రీస్తు శేషులు నర్రి పున్నమ్మ, నర్రి నర్సింహ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ఆది అందాలు, జ్యోతి, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముషం చంద్రశేఖర్, చర్లపల్లి కురుమ సంఘం డివిజన్ అధ్యక్షుడు తైదల మల్లేష్, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు మజ్జిగ కృష్ణ, అనిమల్ల శ్రీరామ్, నక్కరాజు అనేకమంది సామాజిక కార్యకర్తలు అందరూ పాల్గొని నర్రి రుధ్వేద్ కి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News