మోదీ నేతృత్వంలో ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్ ముందుకు చర్చకు రానుంది. ఈ వారమే ఈ బిల్లు ప్రవేశపెట్టనునన్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు.
