కాళీమాత దర్శనం ఇవ్వలేదని..

వారణాసిలో విషాద ఘటన చోటు చేసుకుంది. 24 గంటలుగా పూజల్లో నిమగ్నమైన పూజారి కాళీ మాత ప్రత్యక్షం కాలేదన్న మనస్తాపంతో పూజారి (45) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేశామని పోలీసులు  వెల్లడించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News