టీడీపీ నేతలు ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో హాజరైన వారిలో టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, జనార్ధన్ రెడ్డి ఉన్నారు. అయితే మరి కొంతమంది టీడీపీ నేతలు గైర్హాజరయ్యారు. కోర్టు విచారణను ఈ నెల 24 వరకు వాయిదా వేసింది.
