చెన్నమనేనికి బిగ్ షాక్.. హైకోర్టు ఏమన్నదంటే?

కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ సిటిజన్‌షిప్ కేసులో కోర్టులో తీర్పు చెప్పింది. చెన్నమనేని రమేష్ సిటిజన్‌షిప్‌ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. రూ.30 లక్షల ఫైన్ విధించింది. దాదాపు 10 సంవత్సరాలు ఈ కేసు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. జర్మనీ సిటిజన్‌షిప్‌తో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారంటూ అపోసిషన్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ పై చెన్నమనేని రమేష్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News