ప్రజా పాలన విజయోత్సవాల్లో తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్పై ఎయిర్ షో ఏర్పాటు చేసింది. కాగా ఈ
ప్రజా విజయోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్, హెచెండీఏ గ్రౌండ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ప్రముఖ సినీ తారలు మీనాక్షి చౌదరి, అంజలి పలువురు..
నేడు సాయంత్రం 6 గంటలకు హెచ్ఎండీఏ గ్రౌండ్ సమీపంలో ఏర్పాటు చేసిన హాండి క్రాఫ్ట్స్, ఫుడ్ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం, ఐమాక్స్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కాన్సర్ట్ కు కూడా హాజరవుతారు.